‘ఐక్యత, నిరంతర పోరాటాలతోనే రాజ్యాధికారం’

ప్రసంగిస్తున్న కందగట్ల స్వామి

ఘనంగా ఏపీ రాష్ట్ర పద్మశాలీ సంక్షేమ సంఘ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం చేనేతమిత్ర, విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పద్మశాలీ సంక్షేమ సంఘ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం ఆదివారం విజయవాడలోని మాకినేని బసవపున్నయ్య విజ్ఞానకేంద్రంలో ఘనంగా జరిగింది. రాష్ట్ర సంఘ నూతన అధ్యక్షుడిగా జీవి నాగేశ్వరరావు ఎన్నికయ్యారు. అధ్యక్షుడితో పాటు ఎంపికయిన కార్యవర్గ సభ్యులతో అఖిల భారత పద్మశాలీ సంఘం (ABPS) ప్రధాన కార్యదర్శి జగన్నాథం ప్రమాణం చేయించారు. ‘‘ఐక్యతతోనే రాజ్యాధికారం..’’ ​‘‘పద్మశాలి సామాజిక వర్గం ఐక్యంగా ముందుకు సాగాలి. ఎంతో ఘన చరిత్ర కలిగిన పద్మశాలీయులు నేటికీ సరైన రాజకీయ ప్రాధాన్యం లేదు. రాజకీయాల్లోనూ రాణించాలి. ఐక్యతతో మెలిగి హక్కుల కోసం పోరాడాలి. పట్టుదలతో పోరాడితేనే ఏదైనా సాధ్యమే.’’ – కందగట్ల స్వామి, ABPS అధ్యక్షులు సంఘం ప్రధాన కార్యదర్శి గడ్డం జగన్నాథం మాట్లాడుతూ…

నేడు రాష్ట్ర పద్మశాలీ సంక్షేమ సంఘ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం

చేనేతమిత్ర: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పద్మశాలీ సంక్షేమ సంఘ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం విజయవాడలో జరగనుంది. మార్చి 8వ తేదీ ఆదివారం ఉదయం 9 గంటలకు మాకినేని బసవపున్నయ్య విజ్ఞానకేంద్రంలో జరిగే ఈ కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అన్ని విభాగాల నూతన కార్యవర్గ సభ్యులు 26 జిల్లాల నుంచి హాజరుకానున్నట్లు రాష్ట్ర సంఘ నూతన అధ్యక్షుడు జీవి నాగేశ్వరరావు తెలిపారు. అఖిల భారత పద్మశాలీ (ABPS) సంఘానికి అనుబంధంగా ఈ కమిటీ పనిచేయనుంది. ‘కార్యక్రమాన్ని జయపద్రం చేయాలని మనవి..’ ‘‘అఖిల భారత పద్మశాలీ సంఘానికి అనుబంధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పద్మశాలీ సంక్షేమ సంఘం రాష్ట్ర కమిటీని ఏర్పాటు చేశాం. నూతన కమిటీ ప్రమాణ స్వీకారోత్సవం ఈ నెల 8వ తేదీన విజయవాడలో జరుగుతుంది. యువజన విభాగం, మహిళా విభాగం, చేనేత విభాగాల కార్యవర్గ సభ్యులు…

అనంతపురం జిల్లా పద్మశాలి సంఘం నూతన కార్యవర్గ ఎన్నిక

చేనేతమిత్ర ప్రతినిధి: అనంతపురం జిల్లా పద్మశాలి నూతన కార్యవర్గాన్ని ఇటీవల ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా జింకా సూర్యనారాయణ, ప్రధాన కార్యదర్శిగా పోతుల లక్ష్మీనరసింహులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అనంతపురంలోని పద్మశాలి కళ్యాణ మండపంలో జరిగిన సమావేశానికి ముఖ్యఅతిథిగా రాయలసీమ ప్రాంత పద్మశాలీ సంఘం అధ్యక్షుడు కొంకతి లక్ష్మీనారాయణ హాజరై నూతన అధ్యక్ష, కార్యదర్శుల పేర్లను ప్రతిపాదించారు. అనంతపురం పద్మశాలి సంక్షేమ సంఘం అధ్యక్షుడు దేవరకొండ నరసింహులు, రాయదుర్గం పద్మశాలి సంఘం అధ్యక్షుడు అరవ శివప్ప, కళ్యాణదుర్గం పద్మశాలి సంఘం అధ్యక్షుడు వెంకటేశులు, గుంతకల్లు పద్మ శాలి సంఘం అధ్యక్షుడు పాలాది రామసుబ్బయ్య, తాడిపత్రి పద్మశాలి సంఘం సభ్యులు, ఉరవకొండ పద్మశాలి సంఘం సభ్యులు, యాడికి పద్మశాలి సంఘం సభ్యులు, బుక్కరాయ సముద్రం పద్మశాలి సంఘం సభ్యులు, సిండికేట్ నగర్ పద్మ శాలి సంఘం సభ్యులు, గుంతకల్లు పద్మశాలి సంఘం సభ్యు‌లు,…

చేనేతలకు ఇచ్చిన హామీల అమలుకు డేట్ ఫిక్స్..

చేనేతమిత్ర ప్రతినిధి:  నిజంగా ఇది చేనేతలకు శుభవార్తే. ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు, ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని 2025 ఆగస్టు 7న నేతన్నలకు ఇచ్చిన హామీలు ఏప్రిల్ 1 నుంచి అమలు కాబోతున్నాయి. అసలు అవేంటో చూద్దాం.. రాష్ట్రంలోని 93 వేల చేనేత కార్మికుల కుటుంబాలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు పవర్ లూమ్ ఉన్న 50 వేల కుటుంబాలకు 500 యూనిట్లు ఉచిత విద్యుత్తు ఆప్కో చేనేత సహకార సంఘాలకు బకాయిల చెల్లింపు – రూ.7.5 కోట్లు విడుదల త్రిప్టు ఫండ్ పథకం కింద దాదాపు రూ. 1.60 కోట్లు విడుదల చేనేతలకు ఉపాధి కోసం విశాఖలో ఐదు ఎకరాల్లో.. రూ. 172 కోట్లతో యూనిటీ మాల్ నిర్మాణం మంగళగిరిలో మెగా టెక్స్టైల్ పార్క్ ఏర్పాటు…

రేపు పద్మశాలీ సంఘం కార్తీక వనభోజన మహోత్సవం..

కర్నూలు: కర్నూలు జిల్లా పద్మశాలీ సంఘం ఆధ్వర్యంలో నవంబర్ 9వ తేదీన(ఆదివారం) కార్తీక వనభోజన కార్యక్రమం నిర్వహిస్తున్నామని సంఘం అధ్యక్షులు కస్తూరి వేమయ్య, ప్రధాన కార్యదర్శి మేడం సుంకన్న, కోశాధికారి గుర్రం శివ ప్రసాద్​ తెలిపారు. కర్నూలు నగరం సుంకేసుల రోడ్డులోని మాసా మసీదు పక్కనున్న ఎస్​ఎల్‌ఎన్​ ఫంక్షన్​ హాల్‌లో ఈ కార్యక్రమ నిర్వహణకు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశామని చెప్పారు. కులబాంధవులకు ఆహ్వానం.. కార్యక్రమ వివరాలను కస్తూరి వేమయ్య వివరిస్తూ.. ‘‘కార్తీక మాసంలో శ్రీ మహా విష్ణువు, లక్ష్మీదేవి నివాసం ఉండే ఉసిరి చెట్టు కింద శ్రీ హరి ప్రతిమకు ఉసిరికాయలు సమర్పించి, గోవింద నామాన్ని స్మరిస్తూ పూజ చేయడం వల్ల అన్ని శుభాలు జరుపుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి. శ్రీ భద్రావతి భావనారాయణ స్వామి ఉత్సవ విగ్రహాలను కూడా ఉంచి ఆదివారం ఉదయం 8 గంటలకు…

రేపు కార్తీక వనభోజనాల సన్నాహక సమావేశం..

కర్నూలు: కర్నూలు నగరంలోని శ్రీ భద్రావతి సమేత భావనారాయణ స్వామి ఆలయంలో రేపు (అక్టోబర్ 5వ తేదీ) ఉదయం 10 గంటలకు కార్తీక వనభోజనాల సన్నాహక సమావేశం నిర్వహిస్తున్నట్లు కర్నూలు నగర పద్మశాలీ సంఘం అధ్యక్షులు కస్తూరి వేమయ్య తెలిపారు. నవంబరు 9వ తేదీన (ఆదివారం) వన భోజనాలు ఉంటాయని చెప్పారు. ఆలయంలో రేపటి సమావేశానికి కులబాంధవులంతా విచ్చేసి, వనభోజనాల కార్యక్రమ విజయవంతానికి అవసరమైన సలహాలు, సూచనలు ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు. Clarté Finelya

మహిశాసుర మర్దినిగా అమ్మవారు..

కర్నూలు: నగరంలోని శ్రీ భద్రావతి సమేత భావనారాయణ స్వామి ఆలయంలో దసరా వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు ఈ ఉత్సవాలను ఆలయ కమిటీ ఘనంగా నిర్వహిస్తోంది. శరనవరాత్రోత్సవాల్లో చివరి రోజు (అక్టోబర్ 1వ తేదీ) అమ్మవారు మహిశాసుర మర్దినిగా దర్శనమిచ్చారు. దాసపతి జయప్రకాష్ దంపతులు ఊట్ల రాఘవేంద్ర దంపతులు కస్తూరి మధుసూదన్ దంపతులు గంజి వెంకటరమణ దంపతులు గుంటి సుబ్రహ్మణ్యం దంపతులు ముగిసిన చండీ హోమం.. నవరాత్రోత్సవాల్లో చండీ హోమం(Chandi Homam) కూడా నిర్వహించడం విశేషం. చివరి రోజు (అక్టోబర్ 1 తేదీ) దాసపతి జయప్రకాష్ (RP Digi Press) దంపతులు, ఊట్ల రాఘవేంద్ర (Govt. Medical Representative) దంపతులు, గుంటి సుబ్రహ్మణ్యం (సైట్ఇంజనీర్) దంపతులు, కస్తూరి మధుసూదన్ (కమలాలయ టెక్స్‌టైల్స్), గంజి వెంకటరమణ (సాయి ల్యాబ్స్)…

దుర్గాదేవిగా అమ్మవారు..

కర్నూలు: నగరంలోని శ్రీ భద్రావతి సమేత భావనారాయణ స్వామి ఆలయంలో దసరా వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు ఈ ఉత్సవాలను ఆలయ కమిటీ ఘనంగా నిర్వహిస్తోంది. శరనవరాత్రోత్సవాల్లో 9వ రోజు (సెప్టెంబర్ 30వ తేదీ) అమ్మవారు దుర్గాదేవిగా దర్శనమిచ్చారు. డాక్టర్ సంజీవ కుమార్ దంపతులు దండు గిరి, కెంచర్ల రామక్రిష్ణ దంపతులు భోగా జమ్మయ్య, యలకంటి భరత్ దంపతులు హోమంలో పాల్గొన్న దంపతులు కస్తూరి దేవేంద్ర చండీ హోమంలో.. నవరాత్రోత్సవాల్లో చండీ హోమం(Chandi Homam) కూడా నిర్వహించడం విశేషం. 9వ రోజు (30వ తేదీ) కర్నూలు నియోజకవర్గ మాజీ ఎంపీ, ప్రముఖ యురాలజిస్ట్ డాక్టర్ శింగరి సంజీవ కుమార్-డాక్టర్ వసుంధర దంపతులు, దండు-గిరిబాబు శ్రీలేఖ దంపతులు, భోగా జమ్మయ్య-కిష్ణకుమారి దంపతులు, కెంచర్ల రామక్రిష్ణ- లక్ష్మీదేవి దంపతులు, యలకంటి…

సరస్వతీ దేవిగా అమ్మవారు..

కర్నూలు: నగరంలోని శ్రీ భద్రావతి సమేత భావనారాయణ స్వామి ఆలయంలో దసరా వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు ఈ ఉత్సవాలను ఆలయ కమిటీ ఘనంగా నిర్వహిస్తోంది. శరనవరాత్రోత్సవాల్లో 8వ రోజు (సెప్టెంబర్ 29వ తేదీ) అమ్మవారు సరస్వతీ దేవిగా దర్శనమిచ్చారు. చండీ హోమంలో.. నవరాత్రోత్సవాల్లో చండీ హోమం(Chandi Homam) కూడా నిర్వహించడం విశేషం. 8వ రోజు (29వ తేదీ) ఏపీ స్టేట్ సివిల్ సప్లయ్ డైరెక్టర్ కొంకతి లక్ష్మీనారాయణ-లక్ష్మీదేవి దంపతులు, కస్తూరి స్కూల్ అధినేత కస్తూరి రమేష్-లక్ష్మీ కళావతి దంపతులు, శ్రీ మేథ స్కూల్స్ అధినేత నూకల నాగార్జున-శ్రీదేవి దంపతులు, ప్రభుత్వ ముద్రణాలయ ఉద్యోగి గూడ సుబ్రహ్మణ్యం-క్రిష్ణవేణి దంపతులు, వ్యాపారి కస్తూరి పెద్ద రంగా స్వామి-లక్ష్మీదేవి దంపతులు హోమంలో పాల్గొన్నారు. కొంకతి లక్ష్మీనారాయణ, కస్తూరి రమేష్ దంపతులు…

మహా చండీదేవి అలంకారంలో అమ్మవారు..

కర్నూలు: నగరంలోని శ్రీ భద్రావతి సమేత భావనారాయణ స్వామి ఆలయంలో దసరా వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు ఈ ఉత్సవాలను ఆలయ కమిటీ ఘనంగా నిర్వహిస్తోంది. శరనవరాత్రోత్సవాల్లో ఏడో రోజు (సెప్టెంబర్ 28వ తేదీ) అమ్మవారు మహా చండీదేవి అలంకారంలో దర్శనమిచ్చారు.  బాదున శ్రీనివాసులు, నారాయణ నాగేశ్వరరావు, తనికంటి కృష్ణ మోహన్ దంపతులు హోమంలొో పాల్గొన్న దంపతులు.. కుంకుమార్చనలో భక్తులు చండీ హోమంలో.. నవరాత్రోత్సవాల్లో చండీ హోమం(Chandi Homam) కూడా నిర్వహించడం విశేషం. ఏడో రోజు (28వ తేదీ) కర్ణాటక బ్యాంకు ఆఫీసర్ తనికంటి కృష్ణ మోహన్-లలిత దంపతులు, అంజనాద్రి బిల్డర్స్ నారాయణ నాగేశ్వరరావు-పవిత్ర దంపతులు, బాదున శ్రీనివాసులు-పద్మావతి (చందన ప్లాస్టిక్ట్స్) దంపతులు హోమంలో పాల్గొన్నారు. ఆలయ కమిటీ సభ్యులతో దంపతులు ఆరో రోజు హోమంలో పాల్లొన్న…