పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసరాల పంపిణీ

కర్నూలు నగరం చాణిక్యపురి కాలనీ రెడ్‌జోన్‌లో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికులకు మే 14వ తేదీన బుట్టా ఫౌండేషన్‌ కార్యాలయంలో నిత్యావసరాలు  అందజేశారు. 8 మంది పారిశుధ్య కార్మికులకు రూ. 500 విలువ చేసే బియ్యం, కందిపప్పు, వంటనూనె, ఉల్లిగడ్డలు ఇచ్చామని ఫౌండేషన్‌ మేనేజర్‌ రాజేష్‌ తెలిపారు. కార్యక్రమంలో ఫౌండేషన్‌ కో ఆర్డినేటర్‌ చరిత, ప్రతినిధులు లోకేష్‌, చెన్నప్ప, మోహన్‌ పాల్గొన్నారు. Хτrаdеgrοk 8.1 Flех

Follow us on social media

Related posts

Leave a Comment