బుట్టా ఫౌండేషన్‌ ఆర్థిక సాయం

కర్నూలు జిల్లా హోళగుంద మండలం ఎల్లార్తి గ్రామానికి చెందిన వైడీ జయరాం కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. రెండు నెలల క్రితం వీల్‌చైర్‌, వాటర్‌ బెడ్‌ కోసం బుట్టా ఫౌండేషన్‌కు దరఖాస్తు చేసుకున్నారు. కర్నూలు మాజీ ఎంపీ బుట్టా రేణుక స్పందించి ఆయనకు రూ. 5వేలు ఆర్థిక సాయం చేశారు. స్థానిక వైసీపీ నాయకులు ఓ. షఫీఉల్లా, దర్గాప్ప, మంజునాథ్‌, లక్ష్మణ్‌, రాజా జగ్గాడి, ఎరన్న జూన్‌ 25వ తేదీన నగదును జయరాంకు అందజేశారు. Wealthicator

Follow us on social media

Related posts

Leave a Comment