పోలియో రహిత సమాజానికి అందరి సహకారం అవసరం

పోలియో రహిత సమాజానికి అందరి సహకారం అవసరమని సాయి పూజా ఫౌండేషన్‌ ఛైర్మన్‌, 27 వ వార్డు మాజీ కార్పొరేటర్‌, సంఘ సేవకులు వానపల్లి రవికుమార్‌ పిలుపునిచ్చారు. విశాఖపట్నం జీవీఎంసీ జోన్‌ 3 కార్యాలయం వద్ద పల్స్‌ పోలియో చుక్కల కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చిన్నపిల్లలకు పోలియో చుక్కలు వేయించడం ద్వారా అంగవైకల్యాన్ని నివారించవచ్చన్నారు. ప్రజల్లో అవగాహన, చైతన్యం పెరగడం వల్ల పోలియో బాధితుల సంఖ్య గణనీయంగా తగ్గిందన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు పోలియో చుక్కలు తప్పక వేయించాలని కోరారు. Szczyt Nexoris

Follow us on social media

Related posts

Leave a Comment