టీఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడిగా వల్లకటి రాజ్ కుమార్..
తెలంగాణ రాష్ట్ర పద్మశాలీ సంఘం (టీఆర్పీఎస్) అధ్యక్షుడిగా వల్లకటి రాజ్ కుమార్ గెలుపొందారు. బూర మల్లేశంపై ఆయన 13,401 ఓట్ల మెజార్టీ సాధించారు. ఎన్నికలలో రాజ్ కుమార్కు …
పేద చేనేత కుటుంబాలకు నిత్యావసర సరుకుల పంపిణీ
అభిహర పద్మశాలీ మిషన్ ప్రధాన కార్యదర్శి తడక యాదగిరి సూచన మేరకు ఇటీవల పిలుపు స్వచ్ఛంద సంస్థ చేనేత కార్మికులకు నిత్యావసరాల కిట్లు అందజేసింది. రూ. 800 …
దాతలకు కృతజ్ఞతలు: తెలంగాణ ఉద్యోగుల సంఘం మహబూబ్నగర్ జిల్లా అధ్యక్షులు వొగ్గు బాలరాజు
మహబూబ్ నగర్ పట్టణంలోని పేద పద్మశాలీ కులస్థులకు ఏప్రిల్ 26వ తేదీన ఆశోక్ టాకీసు సమీపంలోని మార్కండేయ స్వామి ఆలయంలో నిత్యావసరాల కిట్లను పంపిణీ చేశారు. ఈ …
భౌతిక దూరం పాటించడమే కరోనాకు మందు : తెలంగాణ ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ – వొగ్గు బాలరాజు ఆధ్వర్యంలో పేద పద్మశాలీ కులస్థులకు నిత్యావసరాల కిట్ల పంపిణీ
భౌతిక దూరం పాటించడం ద్వారా మాత్రమే కరోనా వైరస్ను నియంత్రించగలమని తెలంగాణ ఎక్సైజ్ శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ సూచించారు. తప్పని సరి పరిస్థితుల్లో బయటకు వెళ్లాల్సి …
26న పేద పద్మశాలీ కులస్థులకు నిత్యావసరాల పంపిణీ
కరోనా నేపథ్యంలో కులసంఘాలు తమ వంతు సాయంగా కులస్థులను ఆదుకుంటున్నాయి. అందులో భాగంగానే తెలంగాణ ఉద్యోగుల సంఘం మహబూబ్నగర్ జిల్లా అధ్యక్షులు వొగ్గు బాలరాజు ఆధ్వర్యంలో పేద …
జనవరి 12న మహబూబ్నగర్ పట్టణ పద్మశాలి సంఘం అధ్యక్షుడి ఎన్నిక
మహబూబ్ నగర్ పట్ణణ పద్మశాలి సంఘం అధ్యక్షుడి ఎన్నిక జనవరి 12వ తేదీ జరుగుతుంది. ఎన్నికల షెడ్యూల్ను ఎన్నికల అధికారిగా వ్యవహరించనున్న విశ్రాంత ఉపాధ్యాయులు పల్లాటి తారకం …
ఉమా మహేశ్వర ఉత్సవమూర్తుల ఊరేగింపు, కలశ శోభా యాత్ర
మహబూబ్ నగర్ జిల్లాకేంద్రం పద్మావతి కాలనీ, అయ్యప్పగుట్ట మీద శివమార్కండేయ ఆలయ నిర్మాణం జరుగుతోంది. నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయి. త్వరలో స్వామివారి విగ్రహాలు, కలశాలను …
శివమార్కండేయ స్వామి ఆలయంలో విగ్రహాల ప్రతిష్ఠకు తరలిరండి
మహబూబ్ నగర్ జిల్లా కేంద్రం అయ్యప్ప గుట్టపై నిర్మిస్తోన్న శివమార్కండేయ స్వామి ఆలయంలో త్వరలో దేవతామూర్తుల విగ్రహాలను ప్రతిష్ఠించనున్నారు. నవంబర్ 8,9,10 తేదీల్లో శివమార్కండేయ విగ్రహం, శివలింగము, …
శివ మార్కండేయ స్వామి ఆలయ నిర్మాణానికి డాక్టర్ పానుగంటి బాలరాజు రూ.9 లక్షల విరాళం
మహబూబ్ నగర్ పట్టణంలో నిర్మిస్తోన్న శివ మార్కండేయ స్వామి ఆలయ నిర్మాణానికి దాతలు సహకరిస్తున్నారు. ఇటీవల మహబూబ్నగర్లోని శ్రీమతి సరోజిని రాములమ్మ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ అధినేత, …
శివమార్కండేయ స్వామి ఆలయంలో విగ్రహాల ప్రతిష్ఠకు ఏర్పాట్లు
మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో శివమార్కండేయ స్వామి ఆలయ నిర్మాణం జరుగుతోన్న విషయం తెలిసిందే. త్వరలో దేవతామూర్తుల విగ్రహాలను ప్రతిష్ఠించనున్నారు. మహాబలిపురంలో చెక్కించిన శివమార్కండేయ విగ్రహం, శివలింగము, …
Read More BTC Genix V7.2